హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆ జట్టుతో గురువారం జరిగిన తొలి టీ 20 మ్యాచ్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 126 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు, 19 బంతుల్లో) అంతర్జాతీయ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సాధించాడు. ఇషాన్ కిషన్ (35), శ్రేయస్ అయ్యర్ (28) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్భానీ 2, రిచర్డ్ నరగవె 1 వికెట్ తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment