Saturday, 18 July 2026

హైదారాబాద్ స్టార్టప్ నుంచి తొలి రాకెట్ ప్రయోగం సక్సెస్: మోదీ అభినందన

 శ్రీహరికోట: తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ను శనివారం ఉదయం 12.06 గంటలకు శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ దీనిని రూపొందించింది. మిషన్ ఆగమన్  పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.


 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో మాట్లాడి, విక్రమ్-1 విజయవంతమైన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. 


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...