Thursday, 30 July 2026

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం


న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. 10 గంటల చర్చల తర్వాత విపక్ష సభ్యులు వాకౌట్ మధ్య బిల్లు పాస్ ఆమోదం పొందింది. బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది. చట్టం అమల్లోకి వస్తే పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారికి రూ.50 లక్షల జరిమానాతో పాటు 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...