Thursday, 16 July 2026

రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలుపు

కార్డిఫ్: భారత్​తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 234 పరుగుల టార్గెట్​ను ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (99 పరుగులు నాటౌట్) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 2, బుమ్రా, ప్రసిద్ద్, దూబె, అక్షర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ లో రెండు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డే జులై 19న లార్డ్స్ లో జరుగుతుంది. 

 

No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...