Sunday, 19 July 2026

రోహిత్ పోరాటం వృథా.. భారత్ ఓటమి… సిరీస్ తన్నుకుపోయిన ఇంగ్లండ్

ఇంగ్లండ్ తో 3వ, చివరి వన్డేలో భారత్  27 పరుగుల తేడాతో ఓడిపోయింది.  రోహిత్ శర్మ(138) సెంచరీ వృథా అయింది. 388 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో ఓపెనర్ గిల్(77) ఔటైనతర్వాత కోహ్లి(74)తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ (138)  జట్టును విజయం వైపు నడిపించారు. కానీ కోహ్లీ (74) కి అవుట్ తరువాత  కిషన్(14), శ్రేయస్(0), రాహుల్(12), అక్షర్(2) అవుట్ కావడంతో భారత్ స్కోర్ 360/7కు పరిమితమైంది. కరన్ 4, ఆర్చర్, రషీద్, బెథెల్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...