హైదరాబాద్ ; వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్లో తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్టు ఉద్యాన శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 11,24,001 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండగా ఈ ఏడాది ఇంతవరకు 9,51,134 ఎకరాలలో మాత్రమే పంటలు వేశారని ఉద్యాన శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోపేర్కొంది. . కూరగాయలు, పసుపు, మిర్చి తదితర పంటల సాగు బాగా తగ్గింది. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జులై వరకు ఉద్యాన పంటల సీజన్ ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment